Header Banner

హత్యాయత్నం కేసులో మున్సిపల్ మాజీ ఛైర్మన్‌కి షాక్‌..! కస్టడీలోకి తీసుకున్న పోలీసులు!

  Fri May 23, 2025 12:50        Politics

మాచర్లకు చెందిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్‌ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కిషోర్‌ను, మాచర్ల పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ఇవాళ, రేపు రెండు రోజులపాటు కిషోర్‌ను ప్రశ్నించనున్నారు. మాచర్ల ప్రాంతానికి చెందిన చల్లా శివకుమార్ మరియు ఆయన కుటుంబంపై జరిగిన హత్యాయత్నం కేసులో తురకా కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!


ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!


ఆ ఉద్యోగులకు శుభవార్త ! ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్!


దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!


అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ పై బిగ్ అప్డేట్! కలిసొచ్చేదెవరికి..!


అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #AttemptToMurder #PoliceCustody #PoliticalTwist #MacharlaPolitics #AndhraNews #CrimeUpdate